Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'మెలోడీ'

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'మెలోడీ'

TeluguPost.com 5 days ago

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి మనదేశానికి చెందిన ప్రసిద్ధ 'పార్లే మెలోడీ' చాక్లెట్లను బహుమతిగా అందించారు.

దీనిని అందుకున్న మెలోనీ తనకు ప్రధాని నరేంద్ర మోదీ అపరూపమైన,తీయని బహుమతిని ఇచ్చారని తెలిపారు.

సరదాకానుకగా...ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారిద్దరి జోడీని 'మెలోడీ' అని పిలవడంతో, దాన్ని గుర్తుచేస్తూ మోదీ ఈ సరదా కానుకను ఇచ్చారు. ఈ స్వీట్ సర్ప్రైజ్ పట్ల జార్జియా మెలోనీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu