
స్వర్గీయ బాలుగారికి అరుదైన గౌరవం
-
హెరాల్డ్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తనకు సహకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భావించారు. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గత కొంతకాలంగా తీవ్ర అసహనం గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తనకు సహకరిస్తుందని ముఖ్యమంత్రి...
-
జాతీయం-అంతర్జాతీయం డాక్టర్ శాంతకు భారతరత్న?
చెన్నై, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కన్నుమూసిన చెన్నై అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ వి.శాంతకు దేశంలోనే అత్యున్నత...
-
పొలిటికల్ న్యూస్ చంపుతారట.. ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ కాకరేపుతున్నారు. దీనిని ఏపీ...
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు రాజ్యాంగ సంక్షోభానికి జగన్ ప్రభుత్వం తెరలేపుతోంది: పట్టాభి
గుంటూరు: రాజ్యాంగ సంక్షోభానికి సీఎం జగన్ ప్రభుత్వం తెరలేపుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ''మీ...
-
హెరాల్డ్ కార్డ్స్ ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు నిర్వహించాలని ఏపీ ఉద్యోగులు భీష్మించారు.ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసి కూడా ధిక్కారానికి సిద్ధమైపోతున్నారు. సాక్ష్యాత్తూ అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ జగన్ సర్కార్ పక్షాన నిలవడం సంచలనమవుతోంది.
ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు నిర్వహించాలని ఏపీ ఉద్యోగులు భీష్మించారు.ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్...
-
హోం జగన్ సర్కార్ ని ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ నిర్ణయం..!!
దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం రేసులో సీఎంగా అనుభవం లేకపోయినా గాని ముందు నుంచి కేసిఆర్ కంటే జగన్ మంచి ర్యాంకులు...
-
హెరాల్డ్ కార్డ్స్ మోదీ ప్రభుత్వం మరో కొత్త నోటు మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2,000 నోట్లను వ్యవస్థలో చెలామణిలోకి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం కొత్త నోట్లతో భారత కరెన్సీ మెరిసిపోతోంది. 10 రూపాయల నుంచి రూ.2వేల వరకు అన్ని కొత్త నోట్లు వచ్చేశాయి. ఇక తాజాగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
మోదీ ప్రభుత్వం మరో కొత్త నోటు మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2,000 నోట్లను వ్యవస్థలో...
-
హోం ఏపీ ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం
ఏపీ ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్పై వేటు వేశారు. విధుల నుంచి తప్పించాలని సీఎస్ను ఆదేశించారు....
-
హోమ్ ఏపీ అడ్వకేట్ జనరల్ తో జగన్ సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ !
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఈ సమావేశం...
-
హోం ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు....

Loading...