Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: గుప్త నిధులను గుట్టుగా కొల్లగొట్టిన అధికారులు..!

AP: గుప్త నిధులను గుట్టుగా కొల్లగొట్టిన అధికారులు..!

TV5 News 4 days ago

By - Sathwik |21 May 2026 10:00 AM IST

గుప్తనిధులు కాజేసిన అటవీ అధికారులు... గిద్దలూరు టైగర్ డివిజన్ లో ఘటన

మా­ర్కా­పు­రం జి­ల్లా గి­ద్ద­లూ­రు టై­గ­ర్ ప్రా­జె­క్టు డి­వి­జ­న్ పరి­ధి­లో వె­లు­గు­లో­కి వచ్చిన ఓ ఘటన అట­వీ­శా­ఖ­లో కల­క­లం రే­పు­తోం­ది.

గు­ప్త­ని­ధుల అన్వే­షణ, తవ్వ­కా­లు, వి­లు­వైన వస్తు­వుల స్వా­ధీ­నం వంటి ఆరో­ప­ణ­లు ఇప్పు­డు చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. ము­ఖ్యం­గా ఈ వ్య­వ­హా­రం­లో అట­వీ­శాఖ అధి­కా­రుల పే­ర్లు వి­ని­పిం­చ­డం మరింత ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. అయి­తే ఈ ఘట­న­కు సం­బం­ధిం­చిన సమా­చా­రం ఆల­స్యం­గా బయ­ట­కు రా­వ­డం, దాని వె­నుక ఉన్న పరి­ణా­మా­లు ప్ర­స్తు­తం అనేక అను­మా­నా­ల­కు తా­వి­స్తు­న్నా­యి. అం­దు­బా­టు­లో ఉన్న వి­వ­రాల ప్ర­కా­రం, తు­రి­మె­ళ్ల అటవీ క్షే­త్ర పరి­ధి­లో­ని ఆర­వీ­టి­కోట సె­క్ష­న్‌­లో ఉన్న యర్ర­గుం­ట్ల క్షో­త్రి­యం భూ­ము­ల్లో­ని బి­గి­న­ప­ల్లి­కుంట ప్రాం­తం­లో నెల రో­జుల క్రి­తం తవ్వ­కా­లు జరి­గి­న­ట్లు సమా­చా­రం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. ఈ వ్య­వ­హా­రం­లో సం­బం­ధిత అధి­కా­రుల మధ్య ఉన్న పరి­చ­యా­లు, అద­న­పు బా­ధ్య­తల కే­టా­యిం­పు­లు కూడా ఇప్పు­డు చర్చ­కు దారి తీ­స్తు­న్నా­యి. తు­రి­మె­ళ్ల అటవీ క్షే­త్రా­ధి­కా­రి­ణి­తో ఉన్న సా­న్ని­హి­త్యం కా­ర­ణం­గా వె­ల­గ­ల­పాయ బీటు అధి­కా­రి­కి ఆర­వీ­టి­కోట బీటు బా­ధ్య­త­ల­ను అద­నం­గా అప్ప­గిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

ఈ పరి­ణా­మాల మధ్య యర్ర­గొం­డ­పా­లెం­కు చెం­దిన ఓ గు­ప్త­ని­ధుల ముఠా ఇచ్చిన సమా­చా­రా­న్ని ఆధా­రం­గా చే­సు­కు­ని తవ్వ­కా­లు చే­ప­ట్టి­న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తోం­ది. తు­రి­మె­ళ్ల అటవీ క్షే­త్రా­ధి­కా­రి­ణి, బీటు అధి­కా­రి, అలా­గే అర్థ­వీ­డు సమీప గ్రా­మా­ని­కి చెం­దిన జే­సీ­బీ యజ­మా­ని కలి­సి ఏప్రి­ల్ నె­ల­లో తవ్వ­కా­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు సమా­చా­రం.

ఈ తవ్వ­కాల కోసం ట్రై­బ­ల్ వా­చ­ర్ల సహా­యా­న్ని కూడా వి­ని­యో­గిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. స్థానికంగా పెద్ద ఎత్తున తవ్వకాలు నిర్వహించిన అనంతరం కొన్ని కుండలు వెలికితీసినట్లు ప్రచారం సాగుతోంది. వాటిలో బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ బయటకు రాలేదు. ఈ ఘటనలో మరో కీలక అంశం ఏమిటంటే, తవ్వకాల సమయంలో ప్రభుత్వ వాహనంపై కూర్చుని సంబంధిత అధికారులు తీసుకున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇదే వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. తవ్వకాల ద్వారా లభించినట్లు ప్రచారం జరుగుతున్న విలువైన వస్తువులను అధికారులు ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నం ఫలించలేదని చెబుతున్నారు. అనంతరం బెంగళూరులో వాటిని విక్రయించి భారీ మొత్తంలో డబ్బు పొందినట్లు సమాచారం బయటకు వస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

మా­ర్కా­పు­రం జి­ల్లా గి­ద్ద­లూ­రు టై­గ­ర్ ప్రా­జె­క్టు డి­వి­జ­న్ పరి­ధి­లో వె­లు­గు­లో­కి వచ్చిన ఓ ఘటన అట­వీ­శా­ఖ­లో కల­క­లం రే­పు­తోం­ది. గు­ప్త­ని­ధుల అన్వే­షణ, తవ్వ­కా­లు, వి­లు­వైన వస్తు­వుల స్వా­ధీ­నం వంటి ఆరో­ప­ణ­లు ఇప్పు­డు చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. ము­ఖ్యం­గా ఈ వ్య­వ­హా­రం­లో అట­వీ­శాఖ అధి­కా­రుల పే­ర్లు వి­ని­పిం­చ­డం మరింత ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. అయి­తే ఈ ఘట­న­కు సం­బం­ధిం­చిన సమా­చా­రం ఆల­స్యం­గా బయ­ట­కు రా­వ­డం, దాని వె­నుక ఉన్న పరి­ణా­మా­లు ప్ర­స్తు­తం అనేక అను­మా­నా­ల­కు తా­వి­స్తు­న్నా­యి. అం­దు­బా­టు­లో ఉన్న వి­వ­రాల ప్ర­కా­రం, తు­రి­మె­ళ్ల అటవీ క్షే­త్ర పరి­ధి­లో­ని ఆర­వీ­టి­కోట సె­క్ష­న్‌­లో ఉన్న యర్ర­గుం­ట్ల క్షో­త్రి­యం భూ­ము­ల్లో­ని బి­గి­న­ప­ల్లి­కుంట ప్రాం­తం­లో నెల రో­జుల క్రి­తం తవ్వ­కా­లు జరి­గి­న­ట్లు సమా­చా­రం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. ఈ వ్య­వ­హా­రం­లో సం­బం­ధిత అధి­కా­రుల మధ్య ఉన్న పరి­చ­యా­లు, అద­న­పు బా­ధ్య­తల కే­టా­యిం­పు­లు కూడా ఇప్పు­డు చర్చ­కు దారి తీ­స్తు­న్నా­యి. తు­రి­మె­ళ్ల అటవీ క్షే­త్రా­ధి­కా­రి­ణి­తో ఉన్న సా­న్ని­హి­త్యం కా­ర­ణం­గా వె­ల­గ­ల­పాయ బీటు అధి­కా­రి­కి ఆర­వీ­టి­కోట బీటు బా­ధ్య­త­ల­ను అద­నం­గా అప్ప­గిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu