Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LOKESH: ఉపాధి కల్పన మా బ్రాండ్.. గొడ్డలి జగన్‌ బ్రాండ్

LOKESH: ఉపాధి కల్పన మా బ్రాండ్.. గొడ్డలి జగన్‌ బ్రాండ్

TV5 News 2 days ago

By - Sathwik |22 May 2026 7:39 PM IST

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం... సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో లోకేశ్

రా­య­ల­సీమ అభి­వృ­ద్ధి, పా­రి­శ్రా­మిక ప్ర­గ­తి, వ్య­వ­సాయ రం­గా­ని­కి కొ­త్త ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ద­ని మం­త్రి నారా లో­కే­శ్ అన్నా­రు.

ఉపా­ధి అవ­కా­శాల వి­స్త­ర­ణ­తో పాటు పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం, వ్య­వ­సా­యా­న్ని లా­భ­సా­టి­గా మా­ర్చ­డం ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని పే­ర్కొ­న్నా­రు. కడప జి­ల్లా పర్య­ట­న­లో భా­గం­గా పలు కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న్న ఆయన, పా­రి­శ్రా­మిక అభి­వృ­ద్ధి నుం­చి ప్ర­కృ­తి వ్య­వ­సా­యం వరకు పలు అం­శా­ల­పై తన అభి­ప్రా­యా­ల­ను వె­ల్ల­డిం­చా­రు. కడప జి­ల్లా టి.కో­డూ­రు సమీ­పం­లో ఏర్పా­టు చే­సిన సో­లా­ర్ ప్లాం­ట్ల ప్రా­రం­భో­త్సవ కా­ర్య­క్ర­మం­లో మం­త్రు­లు సవిత, గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్‌­తో కలి­సి నారా లో­కే­శ్ ము­ఖ్యఅ­తి­థి­గా పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన ఆయన, రా­య­ల­సీ­మ­ను అభి­వృ­ద్ధి ది­శ­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్ల­డ­మే ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. రా­య­ల­సీ­మ­ను రత­నాల సీ­మ­గా మా­ర్చేం­దు­కు ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు వె­ళ్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. వి­ద్యు­త్ రం­గా­న్ని మరింత బలో­పే­తం చే­య­డం­తో పాటు ప్ర­జ­ల­పై భారం తగ్గిం­చే చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని చె­ప్పా­రు. వి­ద్యు­త్ ఛా­ర్జీల తగ్గిం­పు­పై మం­త్రి గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్ ప్ర­త్యే­కం­గా కృషి చే­స్తు­న్నా­ర­ని ప్ర­శం­సిం­చా­రు. కే­వ­లం 11 నెలల వ్య­వ­ధి­లో ప్రా­జె­క్టు­ను పూ­ర్తి­చే­య­డం వె­నుక రై­తుల త్యా­గం, సహ­కా­రం ఎంతో కీ­ల­క­మ­ని లో­కే­శ్ అన్నా­రు.

ప్ర­స్తు­తం రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా జమ్మ­ల­మ­డు­గు ప్రాం­తం వైపు అం­ద­రి దృ­ష్టి మళ్లిం­ద­ని, ఈ ప్రాం­తా­ని­కి మరి­న్ని పరి­శ్ర­మ­లు రా­వ­డా­ని­కి అను­కూల పరి­స్థి­తు­లు ఏర్ప­డు­తు­న్నా­య­ని పే­ర్కొ­న్నా­రు. రా­ష్ట్రం­లో ఉపా­ధి అవ­కా­శాల కల్ప­న­కు తమ ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని లో­కే­శ్ చె­ప్పా­రు. ఉపా­ధి సృ­ష్టిం­చ­డ­మే తమ ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని, అదే తమ రా­జ­కీయ గు­ర్తిం­పు­గా పే­ర్కొ­న్నా­రు. గత పా­ల­న­లో పా­రి­శ్రా­మిక రంగం తీ­వ్ర ఇబ్బం­దు­లు ఎదు­ర్కొ­న్న­ద­ని వి­మ­ర్శిం­చా­రు. అనేక సం­స్థ­లు రా­ష్ట్రం నుం­చి వె­ళ్లి­పో­యా­య­ని, అలాం­టి పరి­స్థి­తు­ల­ను తి­రి­గి రా­ని­వ్వ­బో­మ­ని హామీ ఇచ్చా­రు. వి­శాఖ, అమ­రా­వ­తి, తి­రు­ప­తి ప్రాం­తా­ల్లో ఆర్థిక అభి­వృ­ద్ధి­కి కేం­ద్రా­లు­గా ప్ర­త్యేక ఎక­నా­మి­క్ రీ­జి­య­న్ల­ను అభి­వృ­ద్ధి చే­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. తి­రు­ప­తి ప్రాం­తా­ని­కి ప్ర­ముఖ సం­స్థ­లు, పరి­శ్ర­మ­లు రా­బో­తు­న్నా­య­ని వె­ల్ల­డిం­చా­రు. వ్యా­పా­రు­ల­కు అను­కూల వా­తా­వ­ర­ణం కల్పిం­చేం­దు­కు "స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్" వి­ధా­నా­న్ని అమలు చే­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. అభి­వృ­ద్ధి­ని ని­ర్మిం­చ­డం ఎంతో కష్ట­మ­ని, దా­ని­ని కా­పా­డు­కో­వ­డం అం­ద­రి బా­ధ్యత అని పే­ర్కొ­న్నా­రు. జమ్మ­ల­మ­డు­గు ము­ద్ద­నూ­రు మం­డ­లం పె­ని­క­ల­పా­డు గ్రా­మం­లో­ని ప్ర­కృ­తి వ్య­వ­సాయ క్షే­త్రా­న్ని లో­కే­శ్ సం­ద­ర్శిం­చా­రు.

రా­య­ల­సీమ అభి­వృ­ద్ధి, పా­రి­శ్రా­మిక ప్ర­గ­తి, వ్య­వ­సాయ రం­గా­ని­కి కొ­త్త ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ద­ని మం­త్రి నారా లో­కే­శ్ అన్నా­రు. ఉపా­ధి అవ­కా­శాల వి­స్త­ర­ణ­తో పాటు పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డం, వ్య­వ­సా­యా­న్ని లా­భ­సా­టి­గా మా­ర్చ­డం ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్య­మ­ని పే­ర్కొ­న్నా­రు. కడప జి­ల్లా పర్య­ట­న­లో భా­గం­గా పలు కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న్న ఆయన, పా­రి­శ్రా­మిక అభి­వృ­ద్ధి నుం­చి ప్ర­కృ­తి వ్య­వ­సా­యం వరకు పలు అం­శా­ల­పై తన అభి­ప్రా­యా­ల­ను వె­ల్ల­డిం­చా­రు. కడప జి­ల్లా టి.కో­డూ­రు సమీ­పం­లో ఏర్పా­టు చే­సిన సో­లా­ర్ ప్లాం­ట్ల ప్రా­రం­భో­త్సవ కా­ర్య­క్ర­మం­లో మం­త్రు­లు సవిత, గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్‌­తో కలి­సి నారా లో­కే­శ్ ము­ఖ్యఅ­తి­థి­గా పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన ఆయన, రా­య­ల­సీ­మ­ను అభి­వృ­ద్ధి ది­శ­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్ల­డ­మే ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. రా­య­ల­సీ­మ­ను రత­నాల సీ­మ­గా మా­ర్చేం­దు­కు ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు వె­ళ్తు­న్నా­మ­ని పే­ర్కొ­న్నా­రు. వి­ద్యు­త్ రం­గా­న్ని మరింత బలో­పే­తం చే­య­డం­తో పాటు ప్ర­జ­ల­పై భారం తగ్గిం­చే చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని చె­ప్పా­రు. వి­ద్యు­త్ ఛా­ర్జీల తగ్గిం­పు­పై మం­త్రి గొ­ట్టి­పా­టి రవి­కు­మా­ర్ ప్ర­త్యే­కం­గా కృషి చే­స్తు­న్నా­ర­ని ప్ర­శం­సిం­చా­రు. కే­వ­లం 11 నెలల వ్య­వ­ధి­లో ప్రా­జె­క్టు­ను పూ­ర్తి­చే­య­డం వె­నుక రై­తుల త్యా­గం, సహ­కా­రం ఎంతో కీ­ల­క­మ­ని లో­కే­శ్ అన్నా­రు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu