Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్‌

TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్‌

TV5 News 4 days ago

By - Sathwik |25 May 2026 1:45 PM IST

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.

నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజల జీవనాధారంగా భావించాలని, వాటి సంరక్షణ విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, మురుగు జలాల కలయిక, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్, తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో గోదావరి నది పరిసరాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సో­మ­వా­రం ఉదయం రా­జ­మ­హేం­ద్ర­వ­రం­లో జరి­గిన పర్య­ట­న­లో పవన్ కళ్యా­ణ్ ముం­దు­గా పు­ష్కర ఘా­ట్ల వద్ద జరు­గు­తు­న్న అభి­వృ­ద్ధి పను­ల­ను పరి­శీ­లిం­చా­రు. తూ­ర్పు­గో­దా­వ­రి జి­ల్లా కలె­క్ట­ర్ కీ­ర్తి పనుల పు­రో­గ­తి­ని వివరించారు. పు­ష్క­ర్ ఘాట్ నుం­చి కో­టి­లిం­గాల రేవు వరకు బో­టు­లో ప్ర­యా­ణి­స్తూ గో­దా­వ­రి పరి­స­రా­ల­ను స్వ­యం­గా పరి­శీ­లిం­చా­రు. అఖండ గో­దా­వ­రి ప్రా­జె­క్టు పను­ల­పై మం­త్రి కం­దుల దు­ర్గే­శ్ పవ­న్‌­కు వి­వ­రా­లు అం­దిం­చా­రు. నదీ తీర ప్రాం­తా­ల్లో పరి­స్థి­తు­ల­ను పరి­శీ­లిం­చిన ఆయన, కా­లు­ష్య ని­యం­త్ర­ణ­కు చే­ప­ట్టా­ల్సిన చర్య­ల­పై అధి­కా­రు­ల­తో చర్చిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా గో­దా­వ­రి­లో­కి చే­రు­తు­న్న కా­లు­ష్య­కా­రక వ్య­ర్థా­లు, ము­రు­గు జలా­ల­పై పూ­ర్తి­స్థా­యి అధ్య­య­నం చే­ప­ట్టా­ల­ని పవన్ కళ్యా­ణ్ ఆదే­శిం­చా­రు.

ఇప్ప­టి­వ­ర­కు కా­లు­ష్య ని­యం­త్రణ కోసం తీ­సు­కు­న్న చర్య­లు ఏమి­టి, భవి­ష్య­త్తు­లో చే­ప­ట్టా­ల్సిన కా­ర్య­క్ర­మా­లు ఏవీ అనే అం­శా­ల­పై సమ­గ్ర ని­వే­దిక సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. ప్ర­జ­ల­కు జీ­వ­నా­ధా­ర­మైన నదు­ల­ను ని­ర్ల­క్ష్యం చే­య­డం వల్ల భవి­ష్య­త్తు­లో తీ­వ్ర పరి­ణా­మా­లు ఎదు­ర­య్యే అవ­కా­శం ఉం­ద­ని హె­చ్చ­రిం­చా­రు. గో­దా­వ­రి, కృ­ష్ణా నదు­ల­ను రక్షిం­చు­కో­వ­డం ప్ర­తి ఒక్క­రి బా­ధ్యత అని పే­ర్కొ­న్నా­రు. రా­జ­మ­హేం­ద్ర­వ­రం కొ­న్ని ప్రాం­తా­ల్లో ము­రు­గు నీరు నే­రు­గా గో­దా­వ­రి­లో కలు­స్తు­న్న అం­శం­పై పవన్ ప్ర­త్యే­కం­గా దృ­ష్టి పె­ట్టా­రు. చిం­త­ల­మ్మ ఘాట్ వద్ద నల్లా ఛా­న­ల్ ద్వా­రా నది­లో­కి చే­రు­తు­న్న ము­రు­గు జలా­ల­ను ఆయన స్వ­యం­గా పరి­శీ­లిం­చా­రు. అక్క­డి క్షే­త్ర­స్థా­యి సి­బ్బం­ది­తో మా­ట్లా­డి, వ్య­ర్థాల ని­ర్వ­హణ, నీటి శు­ద్ధి ప్ర­క్రి­యల గు­రిం­చి వి­వ­రా­లు తె­లు­సు­కు­న్నా­రు. నగ­రం­లో­ని గృ­హాల నుం­చి రోజూ సు­మా­రు 55 ఎం­ఎ­ల్‌­డీ ము­రు­గు నీరు వస్తోం­ద­ని అధి­కా­రు­లు వి­వ­రిం­చ­గా, ఈ నీ­టి­ని పూ­ర్తి­స్థా­యి­లో శా­స్త్రీయ పద్ధ­తు­ల్లో శు­ద్ధి చే­యా­ల­ని పవన్ ఆదే­శిం­చా­రు. . వచ్చే ఏడా­ది జర­గ­ను­న్న గో­దా­వ­రి పు­ష్క­రా­ల­ను 'కా­లు­ష్య­ర­హిత గో­దా­వ­రి' అనే ప్ర­త్యేక అం­శం­తో ని­ర్వ­హిం­చేం­దు­కు ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని వె­ల్ల­డిం­చా­రు.

గో­దా­వ­రి పు­ష్క­రా­ల­కు ఖర్చు చేసే ప్ర­తి పై­సా­ను ప్ర­జ­ల­కు ఉప­యో­గ­ప­డే­లా, నది తీ­రా­న్ని కా­పా­డే మంచి పను­ల­కే వి­ని­యో­గిం­చా­ల­ని పవన్ కళ్యా­ణ్ స్ప­ష్టం చే­శా­రు. కే­వ­లం కా­గి­తా­ల్లో లె­క్క­ల­తో సరి­పె­ట్ట­కుం­డా పూ­ర్తి­స్థా­యి యా­క్ష­న్ ప్లా­న్‌­తో ముం­దు­కు వె­ళ్లా­ల­ని సూ­చిం­చా­రు. కేం­ద్ర జల శక్తి ద్వా­రా ఎన్.ఆర్.సి.పి. ని­ధు­లు రూ. 416 కో­ట్ల­లో, ఇప్ప­టి­కే రూ. 95 కో­ట్ల ని­ధు­ల­కు పరి­పా­లన అను­మ­తు­లు వచ్చా­య­ని వె­ల్ల­డిం­చా­రు. ఈ ని­ధు­ల­తో ఆధు­నిక సాం­కే­తిక పరి­జ్ఞా­నా­న్ని ఉప­యో­గిం­చి కొ­త్త ట్రీ­ట్‌­మెం­ట్ ప్లాం­ట్ల­ను ని­ర్మిం­చా­ల­ని, పూ­ర్తి­స్థా­యి­లో ము­రు­గు లే­కుం­డా జలా­ల­ను శు­ద్ధి చే­సిన తర్వా­తే గో­దా­వ­రి­లో­కి వి­డి­చి­పె­ట్టే బా­ధ్య­త­ను అధి­కా­రు­లు తీ­సు­కో­వా­ల­ని ఆదే­శిం­చా­రు.

రాజమహేంద్రవరం పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. నదులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజల జీవనాధారంగా భావించాలని, వాటి సంరక్షణ విషయంలో అధికారులు రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యం, మురుగు జలాల కలయిక, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పవన్, తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో గోదావరి నది పరిసరాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సో­మ­వా­రం ఉదయం రా­జ­మ­హేం­ద్ర­వ­రం­లో జరి­గిన పర్య­ట­న­లో పవన్ కళ్యా­ణ్ ముం­దు­గా పు­ష్కర ఘా­ట్ల వద్ద జరు­గు­తు­న్న అభి­వృ­ద్ధి పను­ల­ను పరి­శీ­లిం­చా­రు. తూ­ర్పు­గో­దా­వ­రి జి­ల్లా కలె­క్ట­ర్ కీ­ర్తి పనుల పు­రో­గ­తి­ని వివరించారు. పు­ష్క­ర్ ఘాట్ నుం­చి కో­టి­లిం­గాల రేవు వరకు బో­టు­లో ప్ర­యా­ణి­స్తూ గో­దా­వ­రి పరి­స­రా­ల­ను స్వ­యం­గా పరి­శీ­లిం­చా­రు. అఖండ గో­దా­వ­రి ప్రా­జె­క్టు పను­ల­పై మం­త్రి కం­దుల దు­ర్గే­శ్ పవ­న్‌­కు వి­వ­రా­లు అం­దిం­చా­రు. నదీ తీర ప్రాం­తా­ల్లో పరి­స్థి­తు­ల­ను పరి­శీ­లిం­చిన ఆయన, కా­లు­ష్య ని­యం­త్ర­ణ­కు చే­ప­ట్టా­ల్సిన చర్య­ల­పై అధి­కా­రు­ల­తో చర్చిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా గో­దా­వ­రి­లో­కి చే­రు­తు­న్న కా­లు­ష్య­కా­రక వ్య­ర్థా­లు, ము­రు­గు జలా­ల­పై పూ­ర్తి­స్థా­యి అధ్య­య­నం చే­ప­ట్టా­ల­ని పవన్ కళ్యా­ణ్ ఆదే­శిం­చా­రు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu