Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్​నాథ్​

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్​నాథ్​

వార్త 18 hrs ago

Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పిలుపునిచ్చారు.

హైదరాబాద్​లోని దుండిగల్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్​కు రివ్యూయింగ్​ ఆఫీసర్​గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్​నాథ్​సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్​ ఫోర్స్​ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha