Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

నేడు నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

వార్త 3 weeks ago

Shiv Pratap Shukla: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' (డ్రగ్స్ రహిత భారత్) అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.

పసుపు రైతులతో గవర్నర్ ముఖాముఖి చర్చలు

ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా నగరంలోని పసుపు బోర్డు కార్యవిధాన్ని సందర్శించనున్నారు. అక్కడ స్థానిక పసుపు రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, వారి పంట సాగు విధానాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఇతర వ్యవసాయ సమస్యల గురించి ఆరా తీయనున్నారు.

దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha