Dailyhunt

Rangareddy Accident: మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

వార్త 3 months ago
Rangareddy Accident: మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

Rangareddy Accident: రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

వారి మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ (Chevella Govt) ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రమాదంలో మరో యువతి తీవ్ర గాయాల పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఘటన తీవ్రత స్పష్టమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు(Registration of case) చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులు మరియు నిఘా అధికారులు కూడా రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Srikakulam accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha