Dailyhunt
సాగు నీరు లేక పంట ఎండిపోయిందని ఆవేదనతో రైతు ఆత్మహత్య

సాగు నీరు లేక పంట ఎండిపోయిందని ఆవేదనతో రైతు ఆత్మహత్య

వార్త 1 week ago

Farmer Suicide Medak District: మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న శెగ్గారి నరేందర్ గౌడ్(52) అనే రైతు పెట్టుబడి కోసం రూ.5 లక్షలు అప్పు చేయగా, (Farmer Suicide Medak District)వేసిన రెండు బోర్లలో నీళ్లు రాకపోవడంతో సాగు నీరు లేక ఎండిపోయిన పంట దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో కౌడిపల్లి శివారులోని ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నరేందర్ గౌడ్

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha