TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR కు SIT నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR కు SIT నోటీసులు?

వార్త

వార్త

68d

Loading...

తెలంగాణ (TG) రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది.

ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

Medaram: భక్తులకు గుడ్ న్యూస్.. అక్కడి నుంచి అందరికీ ఉచిత బస్సులు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Praveen Kumar Singh: స్థిరమైన దిగుబడి పెంపుకు సురక్షిత విత్తనం అవసరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha