Dailyhunt
Tollywood news: భోగి సందర్భంగా పవన్ కల్యాణ్-టీజీ విశ్వప్రసాద్ భేటీ

Tollywood news: భోగి సందర్భంగా పవన్ కల్యాణ్-టీజీ విశ్వప్రసాద్ భేటీ

వార్త 2 months ago

Tollywood news: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన సినిమా ప్రాజెక్టుల విషయంలో వేగంగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. భోగి పండుగ సందర్భంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

రాబోయే చిత్రాలపై దిశానిర్దేశక చర్చలు ఈ సందర్భంగా జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పవన్ తన స్వంత నిర్మాణ సంస్థ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది.

Read also:OTT: ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

కల్యాణ్ కొత్త సినిమాల భాగస్వామ్య చర్చలు

మొన్నటి సంవత్సరంలో డిసెంబరులో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మధ్య బహుళ చిత్రాలపై భాగస్వామ్యం కోసం తుది దశ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడాయి. ఆ ప్రకారం, పవన్ కథానాయకుడిగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందనున్నాయి అని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన భేటీతో ఈ ప్రాజెక్టులపై చర్చలు మరింత ముందుకు సాగినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha