చెన్నై: అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్-తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
చెన్నై సెంట్రల్-తిరుపతి ఉదయం 6.30 గంటలు, మధ్యాహ్నం 2.24 గంటల సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.

చెన్నై సెంట్రల్-తిరుపతి సాయంత్రం 4.35 గంటల రైలు ఈ నెల 26వ తేది, తిరుపతి-చెన్నై సెంట్రల్ ఉదయం 10.10 గంటల రైలు ఈ నెల 26,28 తేదీల్లో రద్దు.
తిరుపతి-చెన్నై సెంట్రల్ ఉదయం సాయంత్రం 6.05గంటల రైలు ఈ నెల 26వ తేది రద్దు.
/span>
బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

