Dailyhunt
Andhra Pradesh: గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh: గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు

వార్త 1 month ago

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది.

CM Chandrababu: మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం

అప్రాధాన్య పోస్టులకు బదిలీ

ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమున్నందున వారందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది.

Shivaratri: శివాలయాలు పై సీఎం చంద్రబాబు సమీక్షా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha