Nandamuri Balakrishna: శింగనమల ఏప్రిల్ 16 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశంపార్టీ నందుఅత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైనందున గురువారం అమరావతిలోఆయనను మడకశిర ఎమ్మెల్యే MS రాజుతోకలిసి అనంతపురం జిల్లా ADCCB బ్యాంకు చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి.
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కడప డిసిసిబి చైర్మన్.ఎం సూర్య నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
కాకినాడ యాంకరేజ్ పోర్టులోఆకస్మిక తనిఖీలు - భారీగా బియ్యం నిల్వల గుర్తింపు

