AC Shanti Case: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ ముగిసింది.అధికారులు శాంతిని విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరచగా, శాంతి రిమాండ్ ఈ నెల 19కి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అనంతరం అధికారులు శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని శాంతి విజయవాడ, గుంటూరుల్లోని శాంతి ఇళ్లలో తనిఖీ చేసిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు.
Read also: AP High Court : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
AC Shanti Remand Extension News Update
AC Shanti Case: ఆస్తుల కేసులో వీడని చిక్కులు
కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో ఎసిబి ఇప్పటికి శాంతిని రెండు పర్యాయాలు కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో తన ఆస్తులు సక్రమమని వాదించినట్లు అధికారులు తెలిపారు. మరో పక్క శాంతి బెయిల్ పిటిషన్ ఇటీవల కోర్టు తిరస్కరించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు: 10 మంది అరెస్ట్

