Dailyhunt
Indonesian Masters: క్వార్టర్స్‌లోకి PV Sindhu

Indonesian Masters: క్వార్టర్స్‌లోకి PV Sindhu

వార్త 2 months ago

ఇండియా టాప్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్ (Indonesian Masters) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది . గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్‌ కెర్‌ఫెల్ట్‌పై 21-19, 21-18తో విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ప్రిక్వార్టర్స్‌లో గెలిచి ముందుకు సాగాడు. అయితే అన్మోల్ ఖర్బ్, కిడాంబి శ్రీకాంత్ తమ తమ మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యారు.

BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha