మలయాళ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ (41) ఇక లేరు. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన, శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ వార్త విన్న మలయాళ సినీ, టీవీ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.ఈ విషయాన్ని నటి సీమ జి నాయర్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల మలయాళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన అనేక టెలివిజన్ సీరియల్స్లో నటించారు.
Read Also: Chiyaan Vikram Birthday : 60లో 30లా… విక్రమ్ బర్త్డే లుక్ వైరల్
Siddharth Venugopal Passed Away
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

