నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు, ఆటగాళ్లతో స్టేడియం ఉత్సాహంగా మారింది .ఈ జాతీయ స్థాయి క్రీడా వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Read also:IND vs NZ: భారత్ లక్ష్యం 301 పరుగులు

పలువురు ఎమ్మెల్యేలు హాజరు
ఈ ప్రతిష్ఠాత్మక ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రి వాకాటి శ్రీహరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.. పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

