కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న కుటుంబ సభ్యులు
Geddavalasa Lightning Incident: రాజాం మండలం గెడ్డ వలస గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పిడుగు పాటుకు మృతి చెందారు.మృతి చెందిన ముగ్గురు మహిళలు లో ఇద్దరు ఓకే కుటుంబానికి చెందిన తోటి కోడళ్ళు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతి చెందిన మహిళలు పైల రాము, (45) మజ్జి.
అప్పల నరసమ్మ,(50) మజ్జి సత్తెమ్మ (55) గా గుర్తించారు.ఈ ముగ్గురు పొలంలో దొండ కాయలు ఏరు తుండ గా ఈ సంఘటన చోటు చేసుకుంది.అకాల వర్షాలకు వ్యవసాయ కూలీలు ఈ ముగ్గురు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.

Read Also:HYDRA Raids Rangareddy: అక్రమ మైనింగ్పై హైడ్రా ఉక్కుపాదం.. ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక దాడులు

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

