Dailyhunt
హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం చేతికి.. భారీ డీల్

హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం చేతికి.. భారీ డీల్

వార్త 1 week ago

మెట్రో ప్రభుత్వం చేతికి

Hyderabad metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించి రూ.15 వేల కోట్లతో ఈక్విటీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది.

L&T నుంచి స్వాధీనం

ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న మెట్రోను ప్రభుత్వం పూర్తిగా తీసుకోనుంది. ఇందుకు అవసరమైన రుణాన్ని IRFC నుంచి సమీకరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

Read Also : Budhera Flyover Accident: బుదేరా ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. యువకుడు మృతి

 Hyderabad metro

కొత్త బోర్డు ఏర్పాటు

ప్రభుత్వం మెట్రో బోర్డును పునర్వ్యవస్థీకరించి కే రామకృష్ణరావును చైర్మన్‌గా నియమించింది. ఇకపై మెట్రో నిర్వహణ, విస్తరణ ప్రణాళికలు అన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పులివెందులలో విచారణ.. భార్గవరెడ్డి పై ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha