Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా సాధికారిత కమిటీ సభ్యురాలుగా మరోసారి ఎంపికైన డీకే అరుణ

మహిళా సాధికారిత కమిటీ సభ్యురాలుగా మరోసారి ఎంపికైన డీకే అరుణ

వార్త 1 week ago

DK Aruna: జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యురాలుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మరోసారి ఎంపికయ్యారు. తనకు మరోసారి ఈ అవకాశం కల్పించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

చైర్‌పర్సన్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు

అదేవిధంగా జాతీయ మహిళా సాధికారత కమిటీ చైర్ పర్సన్ గా మరోసారి నియామకమైన ఎంపీ పురంధేశ్వరికి అరుణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మహిళ సాధికారత, అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha