Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పనులు వేగవంతం చేయాలి.. మంత్రి వాకిటి శ్రీహరి

పనులు వేగవంతం చేయాలి.. మంత్రి వాకిటి శ్రీహరి

వార్త 2 weeks ago
  • బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
  • పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
    Makthal mandal bridge works: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల- గజరందొడ్డి గ్రామాల మధ్య 20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.
  • పనుల నిర్మాణ నాణ్యతను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
    నిర్మాణ పనులను వేగవంతం చేసి బ్రిడ్జి ని త్వరలో అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha