తల్లి కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు
Vizag accident: వివాహం జరిగి 24 గంటలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అల్లుకున్నాయి.
వివరాల్లోకి వెళితే అగనంపూడి కొండయ్య వలస గ్రామానికి చెందిన వధువు రామేశ్వరిని, వాడ చీపురుపల్లి గ్రామానికి చెందిన నర్సింగ్ రావుకి బుధవారం అంగరంగ వైభవంగా పెద్దలు వివాహం జరిపించినారు.
New Bride Meets Tragic End on Wedding Day
Vizag accident: చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి
అయితే ఆ జంట గురువారం అత్తవారింటికి అడుగు పెట్టేందుకు వచ్చే సమయంలో అగనంపూడి జనరల్ హాస్పిటల్ కి వెళ్లే రహదారిలో శనివాడ వాకింగ్ ట్రాకింగ్ దగ్గరలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎలక్ట్రికల్ ఢీకొనడంతో వధువు అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి విషమంగా ఉండడంతో కేజీహెచ్ తరలించారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నా పెండ్లి కూతురు తల్లి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి సౌత్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

