Bandaru Sravani: శింగనమల, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయంను దర్శించుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంకు చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి*, వీరితోపాటు టీడీపీ నేతలు ,ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Chandrababu Warning : అధికారులకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

