Dailyhunt
టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

వార్త 1 week ago

Hindupuram crime: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి ఫలితాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్థాపంతో 15 ఏళ్ల విద్యార్థిని హంస శ్రీ బలవన్మరణానికి పాల్పడింది.

Read Also: CI Chinna Mallaiah Rape Case: మాజీ సీఐపై అత్యాచారం కేసు!

అసలేం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో హంస శ్రీ ఫెయిల్ అయ్యింది. ఎంతో ఆశగా ఫలితాల కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి, ఫలితం ప్రతికూలంగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha