Singanamala: శింగనమల మండల వ్యాప్తంగా ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడాలనిఏంపీడీఓ మౌనిక ఉపాధి హామీ అధికారులను ఆదేశించారుపనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.బుధవారంఏంపీడీఓ కార్యాలయంలో ఏపీఓ భాగ్యలక్ష్మి,ఈసీ దామోదర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏంపీడీఓ మౌనిక మాట్లాడుతూ ఉపాధి పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
Read Also:Nellore: మరణించిన పోలీసు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

